'కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారింది'
సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలో కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ  టీ. జీవన్‌రెడ్డి  శాసనమండలిలో ఆవేదన వ్యక్తం చేశారు. కంటివెలుగు పథకం కింద కంటి ఆపరేషన్లు ఎవరికి చేయడం లేదని, ఆరోగ్య శ్రీ రోగుల పట్ల కార్పొరేట్‌ ఆసుపత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్…
బంపర్‌ ఆఫర్లు.. ఐనా నో ఇంట్రెస్ట్
సాక్షి, సిటీబ్యూరో:   రూ.20 వేలుంటే చాలు ఎంచక్కా  ఏ బ్యాంకాకో, సింగపూర్‌కో ఝామ్మంటూ వెళ్లిపోవచ్చు. హాయిగా ఆ దేశాల్లో విహరించి  తిరిగి  సిటీకి వచ్చేయొచ్చు. విదేశాలకు  వెళ్లాలంటే ఇప్పుడు  రూ.లక్షలు  ఉండాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి  మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్‌లకు  కొద్దిపాటు చార్జీలతోనే  వెళ్లిర…
Image
సెక్యూరిటీ డ్రిల్‌ను అధికారులు ఫాలో అయ్యారు
*సెక్యూరిటీ డ్రిల్‌ను అధికారులు ఫాలో అయ్యారు* *సమూహంగా వస్తే సభ్యులను గుర్తించటానికి ఆపారు* *సెక్యూరిటీ సిబ్బందితో ప్రతిపక్ష నేత తీరు సరికాదు* *ఉద్యోగస్తులపై చంద్రబాబు వాడిన పదజాలం అభ్యంతరకరం* *గతంలో ప్రతిపక్షనేతను ఇబ్బందిపెట్టినా కించిత్‌ మాట కూడా అనలేదు* *గతంలో ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి…
27న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం
27న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం అమరావతి : ఈ నెల 27న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. అంతేకాకుండా అసెంబ్లీలో తీసుకురానున్న కీలక బిల్లులపై నిశితంగా కేబినెట్ చర్చించనుంది. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల…
నిట్‌ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య రాక
ఏపీ నిట్‌ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య రాక ఆహ్వానించిన డైరెక్టర్‌.. నేడో రేపో తేదీ ఖరారు తాడేపల్లిగూడెం : ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఏపీ నిట్‌) ప్రథమ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర…
డివైడర్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.
విజయవాడలో: తెల్లవారుజామున విజయవాడ గుణదల సమీపంలో  డివైడర్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.    రాజమహేన్ద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్ ప్రమాదం. క్షతగాత్రులను గవర్నమెంట్ హాస్పిటల్,ఆయుష్ హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. కొందరి పరిస్థితి విషమం.